Home #TelanganaWeather

#TelanganaWeather

12 Articles
ap-tg-winter-updates-cold-wave
EnvironmentGeneral News & Current Affairs

AP, తెలంగాణ వాతావరణం: చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితులు, 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గత కొన్ని రోజులు నుండి పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 23వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ...

ap-tg-winter-updates-cold-wave
Environment

హైదరాబాద్ వాతావరణం: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది

తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోయి, మూడు రోజులుగా చలికాలం తీవ్రత మరింత పెరిగింది. హైదరాబాద్ నగరం చలితో వణికిపోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ భాగ్యానగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు...

telangana-weather-update
General News & Current AffairsEnvironment

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.

రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలకు ఏమాత్రం అవకాశం లేదని.. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ...

Don't Miss

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రారంభించిన ‘జీరో పావర్టీ P4’ ప్రోగ్రామ్

భాగస్వామ్యంతో అభివృద్ధి: P4 ప్రోగ్రామ్ పరిచయం ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతిలో ‘జీరో పావర్టీ P4’ ప్రోగ్రామ్ను ప్రారంభించారు....

Krishnamachari: ఏపీలో పండుగ పూట విషాదం… ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

నేడు పండుగ.. కానీ ఆ ఇంట్లో మాత్రం విషాదం ఉగాది పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో మాత్రం శోకచాయలు అలముకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో జరిగిన...

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్ 11 బోగీలు!

  ఒడిశాలో మరోసారి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెంగళూరు నుండి గౌహతి వెళ్తున్న కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు కటక్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు రైలు...

మయన్మార్ లో మళ్లీ భూకంపం

మయన్మార్‌ను భూకంపాలు వెంటాడుతున్నాయి. తాజాగా 5.1 తీవ్రతతో మాండలే సమీపంలో మరో భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొన్ని రోజుల క్రితమే 7.7 తీవ్రతతో...

గత ఐదేళ్లు రాష్ట్రం కళ తప్పింది : CM Chandrababu

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా పేదరిక నిర్మూలన కోసం మార్గదర్శి-బంగారు కుటుంబం, పీ4 వంటి ప్రణాళికలను రూపొందించారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలోని పేద...